జూన్ 2024 ద్వాదశ రాశుల వారి ఫలితాలు
భక్తి వార్తలు
ప్రత్యేకం
Web Stories
అర్చన
ఆ అమ్మవారికి మూడు స్తన్యాలు.. అవి ఎందుకొచ్చాయి? ఎప్పుడు మాయమయ్యాయంటే..
దక్షిణ భారత దేశంలోని ఎన్నో ఆలయాలు అద్భుతమైన శిల్పకళా సంపదకు పుట్టినిల్లు. అటువంటి ప్రసిద్ధిగాంచిన ఆలయాల్లో ఒకటి మీనాక్షి దేవి ఆలయం ఒకటి. ఇది తమిళనాడులోని మధురై నగరంలో ఉంది. 45 ఎకరాల్లో ఈ ఆలయం ఉంటుంది. దీనిలోని శిల్పకళను చూస్తే మైమరిచిపోతాం. ఇక్కడ మీనాక్షీ దేవి కొలువైంది. ఈ ఆలయం దేశంలోనే ప్రసిద్ధ ఆలయాల్లో ఒకటి. ఇక్కడ అమ్మవారి స్తన్యాలకు సంబంధించి ఒక ఆసక్తికర కథ ఉంది. అమ్మవారికి